కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

54చూసినవారు
కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
అనకాపల్లి జిల్లాలో గల ఫార్మా పరిశ్రమలలో కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె లోకనాథం డిమాండ్ చేశారు. పరిశ్రమలలో కార్మికులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన రక్షణ యాత్ర గురువారం అచ్యుతాపురం మండలం కొండకర్ల చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల భద్రతను యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నట్లు విమర్శించారు.

సంబంధిత పోస్ట్