అనంతగిరి: అభివృద్ధి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెపండుగ

72చూసినవారు
అనంతగిరి: అభివృద్ధి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెపండుగ
మంగళవారం గ్రామీణ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో, అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయితీలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో పార్మ్ ఫండ్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దేముడు, ఎంపీటీసీ మూతిబోయిన సన్యాసి రావు, టీడీపీ మండల అధ్యక్షుడు అంటిపర్తి బుజ్జి బాబు పాల్గొన్నారు. మండల కార్యదర్శి టీ ఆనంద రావు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్