అనంతగిరి: టూరిజం కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి

59చూసినవారు
అనంతగిరి: టూరిజం కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి
టూరిజం కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అనంతగిరి జడ్పీటీసీ దీసరిగంగరాజు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కి వినతి పత్రం అందజేశారు. ఆదివారం అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో పర్యటించిన మంత్రి దుర్గేష్ కి అల్లూరి జిల్లా పాడేరు డివిజన్ టూరిజం కార్మికుల సమస్యలపై, కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ఆప్కాస్ లో ఉన్న 129 మంది కార్మికులకు వేతనాలు పెంచాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్