నూతన ఎస్సైని కలిసిన టీడీపీ శ్రేణులు

75చూసినవారు
నూతన ఎస్సైని కలిసిన టీడీపీ శ్రేణులు
అనంతగిరి మండలంలో గల పోలీస్ స్టేషన్ కు ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్. ఐ డి. శ్రీనివాసరావుని తెలుగుదేశం పార్టీ మండల నాయకులు మంగళవారం నాడు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.నూతన ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన డి. శ్రీనివాసరావు ను కలిసిన వారిలో అనంతగిరి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బారావు, శంకర్రావు, భీమన్న,బుజ్జి బాబు,సింహాద్రి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్