భీమిలి: ఇది ప్రజల సంక్షేమ ప్రభుత్వం

83చూసినవారు
భీమిలి: ఇది ప్రజల సంక్షేమ ప్రభుత్వం
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని మరోసారి రుజువు చేసిందని టిడిపి యువ నాయకుడు, వేములవలస పంచాయతీ ఉప సర్పంచ్ నవీన్ జ్ఞానేశ్వర్ శనివారం ప్రకటించారు. పేదలకు రేషన్ కార్డు పై కేవలం బియ్యం మాత్రమే అందించబడుతున్నందుకు బాధపడుతున్న వారికి ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించిందన్నారు. మార్కెట్లోకందిపప్పు 185 రూపాయలకు ఉండగా 67 రూపాయలకే అందించడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్