లభ్యమైన మృతదేహం వివరాలు

75చూసినవారు
లభ్యమైన మృతదేహం వివరాలు
భీమిలి బీచ్ లో ఆదివారం లభ్యమైన మృతదేహం వివరాలు తెలిపిన పోలీసులు. విశాఖ లంకెలపాలెంకు చెందిన కాసీం హైదర్ అన్సారీ (20)అనే ముస్లిం యువకునిగా పోలీసులు గుర్తిచారు. పరవాడ లో ఓ కెమికల్ ఫాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 15వ తేదీన ఆర్కేబీచ్ కు స్నేహితులతో వచ్చి సముద్రంలో గల్లంతు అయ్యాడు.టూ టౌన్ పిఎస్ లో మిస్సింగ్ కేస్ నమోదు చేశారు. మృతుని స్వస్థలం బీహార్ రాష్ట్రం అని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్