స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రి

3658చూసినవారు
భీమిలి 8వ వార్డ్ లో ఋషి కొండ లో ఉన్న వేంకటేశ్వర స్వామినీ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు కి వేద పండితులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గంటా అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్