ఎర్రమట్టి దిబ్బలు పనులు నిలుపుదల చెయ్యాలి

64చూసినవారు
ఎర్రమట్టి దిబ్బలు పనులు నిలుపుదల చెయ్యాలి
విశాఖ‌లోని ఎర్ర‌మ‌ట్టి దిబ్బ‌లపై జ‌రుగుతున్న ప‌నుల‌ను త‌క్ష‌ణం నిలిపివేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, మత్స్యకార నాయకుడు తెడ్డు శంకర్ హైకోర్టులో వేసిన పిల్ బుధ‌వారం విచార‌ణ‌కు వచ్చింది. ఈ నేప‌థ్యంలో ఎర్ర‌మ‌ట్టి దిబ్బ‌ల‌పై జ‌రుగుతున్న ప‌నులు ఆపేయాల‌ని తీర్పు వెలువ‌రించింది. ఎర్ర‌మ‌ట్టి త‌వ్వ‌కాలు సీఆర్‌జెడ్ ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసింది.

సంబంధిత పోస్ట్