శారదా పీఠం భూమినిసందర్శిచిన్న శ్రీనివాస నంద సరస్వతి స్వామీజీ

85చూసినవారు
విశాఖ భీమిలి లో శారదా పీఠం కు గత ప్రభుత్వం కటాయించిన భూమిని 102/2 లో 7. 36 సెంట్లు 103 లో 7. 36 సెంట్లు మొత్తం 15 ఎకరాలు భూమిని మంగళవారం సందర్శిచిన్న శ్రీనివాస నంద సరస్వతి స్వామీజీ, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. శ్రీనివాస నంద సరస్వతి స్వామి మాట్లాడుతూవిశాఖ లో కూత వేటు దూరంలో భీమిలి నియోజకవర్గంలో దైవ కార్యక్రమాలకు చేసుకుంటామని విశాఖ శారద పీఠం కు అత్యంత విలువైన భూమిని అప్పజెప్పారు.

సంబంధిత పోస్ట్