చోడవరం.. కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

81చూసినవారు
చోడవరం.. కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ప్రారంభించిన ఎమ్మెల్యే
చోడవరం సిడివిఎం కమ్యూనిటీ సద్భావ టీం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ను స్థానిక ఎమ్మెల్యే కే ఎస్ ఎం ఎస్ రాజు బుధవారం ప్రారంభించారు. స్థానిక స్వయంభు విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేశారు. నిత్యం అనేకమంది తిండి కోసం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దాతలు ఈ ఫ్రిడ్జ్ ద్వారా పేదలకు ఆహారం అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ఫ్రిజ్ ను ప్రజలు పరుచుకోవాలని ఎమ్మెల్యే కోరారు

సంబంధిత పోస్ట్