ఏపిటిఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

67చూసినవారు
ఏపిటిఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భవించి 80 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో విజయనగరంలో జరిగే ఓక్ జూబ్లీ వేడుకలు, 20వ రాష్ట్ర విద్యా - వైజ్ఞానిక మహాసభలు విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. హృదయ రాజు తెలిపారు. శుక్రవారం విశాఖలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాసభల్లో రాష్ట్రమంత్రులు, విద్యావేత్తలు, మేధావులు పాల్గొంటారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్