చిరుధాన్యాలతో ముఖ్యమంత్రి చిత్రపటం

78చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చిరుధాన్యాలను ఉపయోగించి విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ తయారు చేశారు. గత ఐదు రోజులుగా ఆయన ఎంతో శ్రమించి కేవలం సహజసిద్ధమైన మిల్లెట్స్ ను ఉపయోగించి ఈ చిత్రపటాన్ని తయారు చేయడం విశేషం. ఏడాదికాలంగా విజయకుమార్ మిల్లెట్స్ ఉపయోగించి ప్రముఖులచిత్రపటాలనుతయారు చేస్తున్నారు. మంగళవారం ఈ చిత్రపటాన్ని చంద్రబాబుకు పంపించారు

సంబంధిత పోస్ట్