పేటీఎంలో కొనసాగుతున్న లేఆఫ్స్

57చూసినవారు
పేటీఎంలో కొనసాగుతున్న లేఆఫ్స్
నష్టాల్లో ఉన్న పేటీఎం పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి 3,500 మందికి లేఆఫ్స్ ఇవ్వగా, తాజాగా మరింత మందిని తొలగించినట్లు వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. అయితే సంఖ్యను వెల్లడించలేదు. వీరు ఇతర కంపెనీల్లో జాబ్ సంపాదించేందుకు తాము సాయపడుతున్నామంది. ప్రస్తుతం పేటీఎంలో దాదాపు 35వేల మంది పనిచేస్తున్నారు. ఈ సంస్థకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.550 కోట్ల నష్టాలు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్