విజయవంతంగా ముగిసిన సౌత్ జోన్ ఫిజీషియన్ల సదస్సు

67చూసినవారు
విజయవంతంగా ముగిసిన సౌత్ జోన్ ఫిజీషియన్ల సదస్సు
మూడు రోజుల పాటు విశాఖ కేంద్రంగా నిర్వహించిన సౌత్ జోన్అండ్‌ సౌత్ మిడ్ జోనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ వార్షిక సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమ్స్‌ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ పలు రాష్ట్రాల నుంచి 1200 మంది ఫిజీషియన్స్ ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేశారన్నారు. దేశంలోని 67 మంది వైద్య నిపుణులు ఈ సదస్సు లో ప్రసంగించారన్నారు.

సంబంధిత పోస్ట్