రివర్స్ టెండరింగ్ వల్లే విజయవాడకు వరదలు

60చూసినవారు
గత ప్రభుత్వం రివర్స్ ట్రెండరింగ్ కారణంగా బుడమేరు విజయవాడను ముంచేసిందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. రివర్స్ టెండరింగ్ వల్లే టీటీడీలో అపచారం జరిగిందన్నారు. సీఎం స్థానంలో కూర్చున్న వ్యక్తి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో ఐటీ మంత్రి కోడిగుడ్ల గురించి మాత్రమే మాట్లాడారన్నారు.

సంబంధిత పోస్ట్