ప్ర‌భుత్వ స్థలం క‌బ్జాపై ఆందోళ‌న‌

62చూసినవారు
ప్ర‌భుత్వ స్థలం క‌బ్జాపై ఆందోళ‌న‌
గాజువాక‌లోని షీలానగర్‌లో ప్రభుత్వ స్థలం కబ్జా పట్ల స్థానికులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి వై. సత్యవతి మాట్లాడుతూ, 1981లో బిహెచ్‌పివి హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ద్వారా 328 వ్యక్తిగత స్థలాల కేటాయింపు జరిగిందన్నారు. ఆ సమయంలో పార్కులు, సామాజిక భవనాలు, ఇతర అవసరాల కోసం కొంత స్థలం కేటాయించినట్లు తెలిపారు. తక్షణమే ఆ స్థలాన్ని రక్షించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్