16న జరగబోయే సమ్మెను జయప్రదం చేయండి

58చూసినవారు
ఈనెల 16న దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం పెందుర్తిలోని పరవాడ ఫార్మాసిటీలో విజయశ్రీ పరిశ్రమ నుండి ఐఓసి వరకుబైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ. 16న దేశవ్యాప్తంగా కార్మిక రైతు సమ్మెను గ్రామీణ బందును జయప్రదం చేయాలని ఆయనకోరారు. రవాణా కార్మికులకు ఉరితాడులాంటి బి ఎన్ ఎస్ చట్టాన్ని రద్దు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్