వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ

66చూసినవారు
మట్టితో తయారుచేసిన వినాయకుని ప్రతిమలనే పూజించాలని గాజువాక నియోజకవర్గం బిజెపి కన్వీనర్ నర్సింగరావు భక్తులకు విజ్ఞప్తి చేశారు. గాజువాకలో వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని అయిన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనం జరుపుకుంటున్న చవితి ఉత్సవాలు హిందూ సనాతన ధర్మాన్ని తెలియజేస్తాయని అన్నారు. పర్యావరణానికి విఘాతం కలగకుండా చవితి వేడుకలను నిర్వహించాలని కోరారు.

సంబంధిత పోస్ట్