విశాఖ: తుఫాన్ ను ఎదుర్కొనేందుకు జీవీఎంసీ సంసిద్ధం

52చూసినవారు
విశాఖ: తుఫాన్ ను ఎదుర్కొనేందుకు జీవీఎంసీ సంసిద్ధం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉన్నందున పొంచివున్న తుఫాన్ ను ఎదుర్కొనేందుకు విశాఖ జివిఎంసి యంత్రాంగం సిద్ధంగా ఉందని, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉన్నందున ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొని సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్