విశాఖ: కాంట్రాక్టు వర్కర్స్ ధ‌ర్నా విజ‌య‌వంతం చేయండి

56చూసినవారు
విశాఖ: కాంట్రాక్టు వర్కర్స్ ధ‌ర్నా విజ‌య‌వంతం చేయండి
జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌, సిఐటియు ఆధ్వర్యంలో ఈనెల 22న మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు మల్కాపురం జోన్‌ గౌరవాధ్యక్షుడు ఆర్‌. లక్ష్మణమూర్తి పిలుపునిచ్చారు. సోమవారం జివిఎంసి 58, 59, 60 వార్డుల పరిధిలో పనిచేస్తున్న కారట్రాక్టు కార్మికుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్