వివోఏ లకు జీతాలు ఇవ్వకపోవడం అన్యాయం

57చూసినవారు
వివోఏ లకు జీతాలు ఇవ్వకపోవడం అన్యాయం
కె కోటపాడు మండలంలో 56 మంది వివోఏలు పనిచేస్తున్నారు, అయితే వారిలో పదిమందికి జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమని స్థానిక వెలుగు కార్యాలయంలో మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించారు. ఆరు నెలలుగా జీతాలు లేకపోవడం, అందులో కేవలం పదిమందికి మాత్రమే జీతాలు ఇచ్చినట్లు ఆరోపించారు. ఈ విషయానికి సంబంధించి ఏపిఎం, సీసీలు సరైన సమాధానం ఇవ్వకపోవడంపై తీవ్రంగా విమర్శించారు. ఎంపీడీవో సాంబశివరావుకు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్