ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ

76చూసినవారు
ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ
భారత్ ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మదినం పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం మాడుగుల ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎంరమేష్ చేతుల మీదుగా పళ్ళు, రొట్టెలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏంపి తో పాటు పాల్గొన్న ఎంఎల్ఏ బండారు సత్యనారాయణనీ కూడా ఘనంగా సత్కరించి పుష్ప గుచ్చాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్