దసరా ఉత్సవాలకు రాట ముహూర్తం

70చూసినవారు
దసరా ఉత్సవాలకు రాట ముహూర్తం
మాడుగులలో ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా మాడుగులలో విజయదశమి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ మూడో తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో రాటవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులుఎస్ శ్రీనివాసరావు రాటవేసి కార్యక్రమానికి ముహూర్తం చేశారు. ఆలయ అర్చకులు మున్నా శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్