మాడుగుల: కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమీక్ష

82చూసినవారు
మాడుగుల: కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమీక్ష
విధి విధానాలు నిర్వహణపై సోమవారం మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో ఎండిఓ కే అప్పారావు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారాం మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు డి డి ఓ అధికారాలు ఇచ్చినందున గతంలో పనిచేసిన పంచాయతీల్లో ఏమైనా లాంఛనాలు మిగిలిపోతే వాటిని పూర్తి చేసుకోవాలని సూచించారు. తదుపరి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న చోట సిబ్బంది జీత బత్యాలకు బిల్లులు సమార్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్