ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

60చూసినవారు
నాతవరం ఎస్టీ కాలనీలో రూ. 2. 50 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేసారు. ఎన్నారై శెట్టి సతీష్, అతని స్నేహితుల సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. అనంతరం శెట్టి సతీష్ మాట్లాడుతూ ఏడాది లోపే ఈ ఆలయాన్ని నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, నేతల విజయ్ కుమార్, మాణిక్యం, లోవ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్