ఎన్నికలు వస్తే వారికి పండగే

560చూసినవారు
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఎన్నికలు వస్తే పండగేనని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ మరొక ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయంటే అప్పుడు తన కుమారుడికి ఎంపీ టికెట్ కావాలంటారన్నారు. ఈ లోపు ఎవరైతే ఎంపీ టికెట్ పొంది పోటీ చేయడానికి వస్తారో వారి వద్ద డబ్బులు లాగే కార్యక్రమం చేస్తారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్