మరిడమ్మ బంగారు ఆభరణాల దొంగ ఎవరు

52చూసినవారు
మరిడమ్మ బంగారు ఆభరణాల దొంగ ఎవరు
నర్సీపట్నం శ్రీమరిడిమహాలక్ష్మి అమ్మవారి ఆభరణాలలో ఒక ఆభరణం రోల్డ్ గోల్డ్ అని తేలిన విషయమై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అధికారులను ప్రశ్నించారు. మంగళవారం నర్సీపట్నంలో విలేకరుల సమావేశంలోవిజయ్ మాట్లాడుతూ, మరిడిమాంబ అమ్మవారి ఆభరణాలు మాయంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాలనుదేవాదాయ శాఖకు అప్పగించడంలో నిబంధనలను పాటించలేదనివిమర్శించారు.

సంబంధిత పోస్ట్