ఈసీ రక్షణ కల్పించాలి

73చూసినవారు
ఐదేళ్లు సీఎంగా పని చేసిన జగన్‌కు అంతపెద్ద సభలు పెట్టి ప్రచారం చేయాల్సిన అవసరం ఎందుకు? ఏదైనా సరే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ అభ్యర్థికి ఈసీ రక్షణ కల్పించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీవారైనా సరే భౌతిక దాడులకు దిగకూడదని సూచించారు. ఎన్నికల ప్రచారాలు కూడా హుందాగా చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్