మార్నింగ్ వాక్ కు విశేష ఆదరణ - కె కె రాజు

543చూసినవారు
మార్నింగ్ వాక్ కు విశేష ఆదరణ - కె కె రాజు
ఇటీవలే వైసీపీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకె రాజు చేపట్టిన మార్నింగ్ వాక్ కు విశేష ఆదరణ లభిస్తుంది. 24వ వార్డు పరిధి టిపిటి కాలనీ, వివేకానంద పార్క్ లో వార్డు కార్పొరేటర్ సాడి పద్మ రెడ్డి తో కలిసి బుధవారం కెకె రాజు మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్క్ వచ్చిన సందర్శకులతో ఆయన కొంతసేపు ముచ్చటించారు. వైసీపీ హయంలో పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్