విశాఖ- షాలిమార్ మధ్య ప్రత్యేక రైలు

77చూసినవారు
విశాఖ- షాలిమార్ మధ్య ప్రత్యేక రైలు
దసరా, దీపావళి, ఛత్ పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో విశాఖ-షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు విశాఖ రైల్వే అధికారులు గురువారం తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ, నవంబర్‌ 26వ తేదీన రైలు విశాఖలో బయలుదేరుతుంది. తిరుగు దిశలో వచ్చె నెల 2, నవంబర్‌ 27 రైలు షాలిమార్ నుంచి విశాఖకు బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్