ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైలు

69చూసినవారు
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైలు
ప్రయాణికుల రద్దీ, వినాయక చవితి, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖ సీనియర్ డీసీఎం కే సందీప్ మంగళవారం తెలిపారు. తిరుపతి టు శ్రీకాకుళం రోడ్డు మధ్య ఈనెల 6 నుంచి డిసెంబర్ ఒకటి వరకు ఆదివారాల్లో ప్రత్యేక రైలు నడుస్తుందన్నారు. బెల్లం పూర్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ వచ్చేనెల 12వ తేదీ నుంచి నవంబరు 30 వరకు ప్రతి శనివారాల్లో నడపనున్నారు.

సంబంధిత పోస్ట్