కన్నీళ్లు తెప్పిస్తున్న ఎస్ పీ ఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్య

11629చూసినవారు
విశాఖలోని ద్వారకా నగర్ లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్ రావు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెస్ట్ గార్డ్ గా శంకర్ రావు విధులు నిర్వహిస్తున్నాడు. రూంలో ఎవరూ లేని సమయంలో ఎస్ఎల్ఆర్ గన్ తో ఎలా షూట్ చేసుకోవాలో చెక్ చేసుకున్న శంకర్ రావు.. గన్ గుండెకు గురి పెట్టుకుని ముందుకు వంగి తుపాకీతో కాల్చుకున్నాడు. దీంతో సెకండ్ల వ్యవధిలోనే ప్రాణాలు విడిచాడు. కాగా సూసైడ్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

సంబంధిత పోస్ట్