విశాఖలోని ద్వారకా నగర్ లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్ రావు గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇం
డియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెస్ట్ గార్డ్ గా శంకర్ రావు విధులు నిర్వహి
స్తున్నాడు. రూంలో ఎవరూ లేని సమయంల
ో ఎస్ఎల్ఆర్ గన్ తో ఎలా షూట్ చేసుకోవాలో చెక్ చేసుకున్న శంకర్ రావు.. గన్ గుండెకు గురి పెట్టుకుని
ముందుకు వంగి తుపాకీతో కాల్చుకున్నాడు. దీంతో సెకండ్ల వ్యవధిలోనే ప్రాణాలు విడిచాడు. కాగా సూసైడ్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.