పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

68చూసినవారు
మనం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు మడ్డు లక్ష్మి అన్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఎకో క్లబ్ కార్యక్రమంలో భాగంగా కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి పరిసరాల పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈనెల 12 నుండి 16 వరకు పలు రకాల కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు నారాయణరెడ్డి, రత్నం తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్