అన్న క్యాంటీన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

68చూసినవారు
పెందుర్తి, వేపగుంటలో అన్న క్యాంటీన్లను గురువారం సాయంత్రం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. పేదవాడికి పట్టేడు అన్నం పెట్టాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ క్యాంటీన్ లలో ఐదు రూపాయలకు అల్పాహారం, ఐదు రూపాయలకు భోజనం అందజేస్తారని తెలిపారు. వీటిని సద్విని చేసుకోవాలని కోరారు. కార్పొరేటర్ పి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్