పరవాడ ఉప్పుటేరులో చేపలు మృతి

75చూసినవారు
ఉప్పుటేరులో కలుషిత వ్యర్థాల వల్లన భారీ ఎత్తున చేపలు మృత్యువాత పడిన సంఘటన మంగళవారం కలకలం రేపాయి. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం ఉప్పుటేరు ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతి చెందిన చేపలు చూసి స్థానికులు షాక్ ఆయ్యారు. చేపల మృతితో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యశాఖ అధికారులు దర్యాప్తు చేసి ఈ చర్య కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మత్స్యకారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్