సింహాద్రినాథుడికి రికార్డు స్థాయి ఆదాయం

80చూసినవారు
విశాఖ సింహాద్రినాథునికి రికార్డు స్థాయిలో ఆదాయం ల‌భించింద‌ని ఈవో శ్రీ‌నివాస‌మూర్తి తెలిపారు. సోమ‌వారం రాత్రి వ‌ర‌కు హుండీ లెక్కింపు జ‌రిగింది. రూ. 2కోట్ల 42 లక్షల 40 వేల ఆదాయం ల‌భించ‌గా. 143 గ్రా. బంగారం, భారీగా వెండి, పలు దేశాల కరెన్సీని భ‌క్తులు హుండీలో వేశారు. ఆగ‌స్టు నెలాఖ‌రునాటికి ఇంత పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో ఆదాయం స‌మ‌కూర‌డం ఇదే తొలిసారి.

సంబంధిత పోస్ట్