అప్పన్న సన్నిధిలో రేపు ఉగాది వేడుకలు

51చూసినవారు
అప్పన్న సన్నిధిలో రేపు ఉగాది వేడుకలు
సింహాచలం పుణ్యక్షేత్రంలో మంగళవారం ఉగాది వేడుకలునిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు. సోమవారం ఇందుకు సంబంధించి ఏర్పట్లను పర్యవేక్షించారు. శ్రీస్వామివారికి విశేష అర్చన, ఉగాది పచ్చడి నివేదన, మంగళాశాసనములు జరుగుతాయి. శ్రీస్వామి వారికి నివేదించిన ఉగాది పచ్చడి భక్తులకు పంపిణీ చేస్తారు. సాయంత్రం సుమారు 4 గంటలకు దేవాలయ ప్రధానార్చకులచే ఆస్థాన మండపము నందు పంచాంగ పఠనము జరుగుతుంది.

సంబంధిత పోస్ట్