21న విశాఖలో జగన్ బస్సు యాత్ర

61చూసినవారు
21న విశాఖలో జగన్ బస్సు యాత్ర
వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్ర ఆదివారం ఉదయం 9 గంటలకు పెందుర్తి నియోజకవర్గం చిన్నయపాలెం బస చేసిన ప్రాంతం నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం విశాఖ నగరంలోని గోపాలపట్నం, ఎన్ఏడీ జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీఎండాడలో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం విశాఖలో తెలిపారు.

సంబంధిత పోస్ట్