ముస్లింల సంజీవని ఉమ్మడి మేనిఫెస్టో

53చూసినవారు
ముస్లింల సంజీవని ఉమ్మడి మేనిఫెస్టో
ముస్లింలకు సంజీవని ఉమ్మడి పార్టీల మేనిఫెస్టో అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ అన్నారు. గురువారం విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు మొండి చెయ్యి చూపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందని చెప్పారు. ముస్లింల భవిష్యత్తుకు టీడీపీ అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్