పన్ను చెల్లించి రాయితీ పొందండి

58చూసినవారు
పన్ను చెల్లించి రాయితీ పొందండి
2024-25 ఆర్థిక సంవత్సరానికై విశాఖ జివిఎంసికి సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను ఏప్రిల్ 30వ తేదీలోగా ఏక మొత్తంగా ఒకేసారి చెల్లించి 5 శాతం రాయితీని పొందవచ్చునని జివిఎంసి కమిషనర్ సిఎం. సాయికాంత్ వర్మ సోమవారం తెలిపారు. పన్ను చెల్లింపుల కొరకు ప్రజల జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని సౌకర్యం కేంద్రం, అన్ని జోనల్ కార్యాలయాల సౌకర్యం కేంద్రాలు అందుబాటులో ఉంచామన్నారు.

సంబంధిత పోస్ట్