రైడ్ ఫర్ యూనిటీ

752చూసినవారు
77వ భారత స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా “జాతీయ సమగ్రత కోసం సైకిల్ ర్యాలీ” ని ఇంట్రాక్ట్ క్లబ్ ఆఫ్ విసిసి ఆధ్వర్యంలో ఆదివారం దక్షిణ విశాఖలోని బుక్క వీధి నుంచి జగదాంబ జోన్ సైకిల్ ర్యాలీని జోన్ కన్వీనర్ ఏళ్ళాజి ప్రారంభించారు. ఈ రైడ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడం, విభిన్న కులాలు, మతాలతో భారతదేశం యొక్క ఐక్యత ఆవశ్యకతను తెలియజేయడం కోసమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్