ఆరుగురు వేద పండితులు, అర్చకులకు ఉగాది పురస్కారాలు

76చూసినవారు
ఆరుగురు వేద పండితులు, అర్చకులకు ఉగాది పురస్కారాలు
ఉగాది పర్వదినం సందర్బంగా విశాఖ జిల్లాలోని 6గురు వేద పండితులు, అర్చకులకు ఉగాది పురస్కారాలను అందజేస్తున్నట్లు దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె. శిరీష సోమవారం తెలిపారు. ఈ పురసా‍్కరం కింద ఒక్కొక్కరికి రూ. 10, 116 నగదు బహుమతిని వుడా చిల్డ్రన్స్ ఎరినాలో నిర్వహించే ఉగాది వేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్