వంశీకృష్ణ విస్తృత ప్రచారం

588చూసినవారు
విశాఖ దక్షిణ నియోజకవర్గం లోని 38వ వార్డులో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ( జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి) సోమవారం ఉదయం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పంజా జంక్షన్లో ఆయనకు అఖండ స్వాగతం లభించింది. వచ్చేది కూటమి ప్రభుత్వమని, వైసిపికి కాలం చెల్లిందని ఆయన విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్