గవర్నర్ కు ఘన స్వాగతం పలికిన మేయర్

84చూసినవారు
గవర్నర్ కు ఘన స్వాగతం పలికిన మేయర్
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధమ పౌరురాలు, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కు ఘన స్వాగతం పలికారు. గురువారం ఆమె విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. ఆంధ్ర యూనివర్సిటీ మెరీనా గ్రౌండ్ లో జరిగే దివ్య కళామేళాలో గవర్నర్‌ పాల్లోనున్నారు. ఆమె వెంట జిల్లా అధికారులు వున్నారు.

సంబంధిత పోస్ట్