కేంద్ర, రాష్ట్ర మంత్రులకు నిరుద్యోగుల సత్కారం

50చూసినవారు
కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటికేషన్ జారీ చేసినందుకు కృతజ్ఞతగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకి విశాఖలో గజమాలతో నిరుద్యోగులు సత్కరించారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డీస్సీపై తొలి సంతకం చేయడం చాలా ఆనందంగా ఉందని నిరుద్యోగులు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులు సోమవారం విశాఖ వచ్చారు.

సంబంధిత పోస్ట్