పదో తరగతి పరీక్షలకు మేము సిద్దం

276చూసినవారు
పదో తరగతి పరీక్షలకు  మేము సిద్దం
ఏప్రిల్ మూడో తారీకు నుండి జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు విశాఖ జిల్లా నుండి వేలమంది విద్యార్థులు సమసిద్ధమవుతున్నారు. ఇప్పటికే హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్స్ సెంటర్లు చూసుకొని పరీక్ష సిద్ధంగా ఉన్నామని నగరంలోని 10వ తరగతి చదువుతున్న పిల్లలు తెలియజేశారు. వీరు విసిసి ట్యూషన్స్ సెంటర్ సహకారంతో తాము రాయనున్న ఎగ్జామ్ లో మంచి ఫలితాలు సాధిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్