ప్రచారం చేపట్టిన జబర్దస్త్ రాంప్రసాద్

540చూసినవారు
భీమవరం పట్టణంలోని వన్‌టౌన్ పరిధిలో జబర్దస్త్ నటుడు రాంప్రసాద్ శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి జనసేన కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వీరవాసరం జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్