జగనన్న సుపరిపాలనను అధికారంలోకి తెచ్చుకునే బాధ్యత ప్రజలదే

77చూసినవారు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లలో అందించిన సుపరిపాలన ను తిరిగి అధికారంలోకి తెచ్చుకునే బాధ్యత ప్రజల పైనే ఉందని నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ది సంక్షేమం రెండు కళ్ళు గా జగనన్న ప్రభుత్వం పనిచేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్