బియ్యపుతిప్ప గ్రామంలో జనవాణి కార్యక్రమం

52చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని, ఇందులో భాగంగానే జనవాణి కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే నాయకర్ అన్నారు. నరసాపురం మండలం బియ్య పుతిప్పలో మంగళవారం రాత్రి నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమానికి గ్రామస్థుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు పోటీ పడ్డారు.

సంబంధిత పోస్ట్