యలమంచిలి లో వరద పీడిత పంచాయతీలకు చెక్కులు పంపిణీ

70చూసినవారు
రాష్ట్రంలో 400 పంచాయతీలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యలమంచిలి మండలంలోని 10 ముంపు గ్రామాలకు ఒక్కో గ్రామానికి రూ. 1లక్ష చొప్పున 10 చెక్కులను పంచాయతీలకు అందజేసే కార్యక్రమం సోమవారం ఉమా నరసింహ కళ్యాణ మండపంలో పంచాయతీ సర్పంచ్ లకు చెక్కులను అందజేశారు. ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసు టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్